AKP: గొలుగొండ జి.కొత్తూరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రూరల్ సీఐ రేవతమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. ఇంట్లో లేని సమయంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించమన్నారు. అనుమానాదాస్పదంగా కనిపించిన బాల
ASF: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు జరగనున్న ఈద్గా ప్రాంగణాలను శుక్రవారం పోలీస్ అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు ముస్లిం సో
SRCL: సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్లో చేనేత అస్తిత్వానికి గుర్తింపుగా ‘జోటా’ మరమగ్గపు పరికరం చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా దీనిని రూపొందించారు. గతంలో ఏర్పాటు చేసిన నేతన్న, కొండా లక్ష్మణ్
ATP: అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆనంద్, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అం
ATP: అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆనంద్, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అం
GNTR: మంగళగిరికి చెందిన నవీన్ కుమార్ నవూరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్లో పీహెచ్.డీ పట్టా పొందారు. డాక్టర్ సి.వి.పి.ఆర్. ప్రసాద్ పర్యవేక్షణలో “హైబ్రిడ్ డీప్ లెర్నింగ్” అనే అంశంపై ఆయన పరిశోధన పూర్
NTR: రాష్ట్ర ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అని TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపాలన్న లక్
NTR: నందిగామ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి గాను జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి అభ్యర్థిగా సురేశ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కోర్టు ఆవరణలో న్యాయవాద
PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన పొత్తూరి రాజు గేట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ప్రస్తుతం భువనేశ్వర్ రైల్వేలో ఇంజినీర్గా పనిచేస్తున్న ఆయన, ఉన్నత చదువుల లక్ష్యంతో ఈ ఘనత సాధించారు. తన అంతిమ లక్ష్య
TPT: వరదయ్యపాలెం బలిజపాలెంకు చెందిన శివ అకాల మృతితో ఆ కుటుంబం అనాధగా మారింది. ఈ కష్టకాలంలో మిత్రులు మురళీకృష్ణ, మునిరాజ్, అబ్దుల్, నరేష్, శరవణ, మహేష్, హేమభూషణ్ అండగా నిలిచారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటారు. భ