WGL: దుగ్గొండి(M)లోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (DPO) కల్పన సందర్శించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీల సమగ
WGL: దుగ్గొండి(M)లోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (DLPO) కల్పన సందర్శించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీల సమగ
ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. మరో 8 రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 20 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేసింది. బుమ్రా, సిరాజ్ వంటి పేసర్ల ఫామ్, ఫిట్నెస్ను పరిశీలించేందుకు సెలక్టర్లు నేరు
కోనసీమ: బుర్రకథ కళా రంగంలో రెండు హంస అవార్డులు అందుకోవడం రామచంద్రపురం ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బుర్రకథ కళా రంగంలో ప్రతిష్టాత్మక ‘కళారత
KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో జనాభాలో 60%కు పైగా ఉన్న బీసీలకు 5% నిధులు కూడా కేటాయించలేదన్నారు. 42% రిజర్వేషన్లు ప్రతి
అన్నమయ్య: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతం వీడి ప్రజా సేవకు వచ్చారు. 3నెలల క్రితం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు పెను దుమారం రేపాయి. పార్టీ పరంగా ఆయనను దూరం పెట్టారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. అసెంబ్లీకి సైతం వెళ్లలేదు. అకా
MNCL: దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో నిర్వహించే వారసంత వేలం పాటను నిర్వహించనున్నామని ఆ గ్రామ సర్పంచ్ అనూష రాజేష్, కార్యదర్శి శ్రావణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. 2026-27 సంవత్సరానికి గ్రామంలో నిర్వహించే వారసంత వేలంపాట మంగ
PDPL: పరిశ్రమల ప్రభావిత గ్రామాలకు సామాజిక బాధ్యత(CSR) నిధులు నేరుగా కేటాయించాలని కార్పొరేటర్లు కందుల స్వరూప సతీశ్, కన్నూరి భాగ్యలక్ష్మి కోరారు. శుక్రవారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి వీర్లపల్లి, లక్ష్మీపురం ప్రాంతాల్లో కాలుష్యం, మౌలిక వసతుల సమస్య
CTR: వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నిత్య అన్నదానం ట్రస్ట్కు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సుజాత, వారి కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్
BPT: జాతీయ స్థాయి జూనియర్ రెడ్ క్రాస్ శిక్షణకు బాపట్ల జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీరిని అభినందించారు. మార్చి 25 నుంచి 29 వరకు భువనేశ్వర్లో ఈ శిబిరం జరుగుతుంది. కీర్తన, శర్వాణి, త్రివిక