ATP: రంజాన్ పండగ పురస్కరించుకుని ఇంటర్ ప్రథమ విడత స్పాట్ వాల్యుయేషన్ రిపోర్టింగ్ను వాయిదా వేశారు. ఈనెల 21న జరగాల్సిన ప్రక్రియను 22కు మార్చినట్లు అనంతపురం క్యాంప్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్స్, జూనియర
MDCL: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోకు మాత్రమే చెత్త వెయ్యాలని జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ప్రజలకు సూచించారు. ఘట్కేసర్ వ్యాప్తంగా అనేకచోట్ల విస్తృతంగా పర్యటించి, స్వచ్ఛ ఆటోలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నేడు గ్రౌండ్ లెవెల్ అ
SRPT: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ శాంతి, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో ఆనందంగా పండుగ
SKLM: హలో శ్రీకాకుళం సోషల్ మీడియా యువత మానవత్వంతో స్పందించి, షణ్ముఖరావు చికిత్సకు మూడు లక్షల పదివేల రూపాయలు అందజేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న షణ్ముఖ సాయి చికిత్స కోసం గ్రామస్తులు, హలో శ్రీకాకుళం ఇంస్టాగ్రామ్ పేజీ యువత కలసి మానవత్వంతో మ
AKP: ఈనెల 16, 17, 18వ తేదీల్లో విశాఖలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది సత్తా చాటి పథకాలు సాధించారు. వీరిని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ శుక్రవారం తన కార్యాలయంలో అభినందించార
AP: గ్యాస్ సరఫరాపై ఆందోళన చెందొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో PNGకి మారాలని.. సీఎం తమకు డెడ్లైన్ విధించారని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో PNG ప్రోత్సహిస్తామని చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దని స్పష్
PPM: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో “ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పిద్దాం వారి ఉజ్వల భవితకు బాటలు వేయ్దాం” నినాదంతో ఉపాధ్యాయులు శుక్రవారం పార్వతీపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో నడిచే తమ వాహన శ్రేణిపై 0.5 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. మోడల్, వేరియంట్ ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి పెం
NLG: చిట్యాల పురపాలక సంఘం పరిధిలోని రైతులకు మేలు చేకూర్చేలా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) పక్కన కూరగాయలు, పండ్ల దుకాణాల సముదాయాన్ని నిర్మించాలని చిట్యాల రైతు సంఘం కోరింది. ఈ మేరకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్యకు శుక్రవ
VZM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ కమిటీ జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు