SRPT: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ శాంతి, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. సమాజంలో సోదరభావం మరింత బలపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.