PDPL: పరిశ్రమల ప్రభావిత గ్రామాలకు సామాజిక బాధ్యత(CSR) నిధులు నేరుగా కేటాయించాలని కార్పొరేటర్లు కందుల స్వరూప సతీశ్, కన్నూరి భాగ్యలక్ష్మి కోరారు. శుక్రవారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి వీర్లపల్లి, లక్ష్మీపురం ప్రాంతాల్లో కాలుష్యం, మౌలిక వసతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాగునీరు, రోడ్ల సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.