MHBD: ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగంని ఎస్పీ డా.శబరీష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ గాడిపల్లి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, తదితరులున్నారు.