నంద్యాల జిల్లా భానుముక్కలలో శ్రీ సుంకులమ్మ దేవి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా శుక్రవారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 12 జతలు గిత్తలు పోటీపడ్డాయి. చెన్నూరు గ్రామానికి చెందిన గుమ్మల సాయి
BDK: ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ రోహిత్ రాజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదర భావాన్ని కలిగి ఉండాలి అన్నారు. ముస్లింలు ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకా
NLG: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు నర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. క
E.G: కొవ్వూరు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన యూటీఎఫ్ క్లస్టర్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పిల్లి జయకర్ పాల్గొన్నారు. విద్యారంగం, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్
KNR: నగరంలో శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందడి చేశారు. ఈ క్రమంలో ఆయన నగరంలోని ఓ సినిమా థియేటర్లో విడుదలైన ‘దురంధర్-2’ చిత్రాన్ని అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన, సినిమా ఆ
CTR: రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సాదర స్వాగతం పలికారు. హెలికాప్టర్లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానానికి చే
ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం. విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. త్వరలోనే నూతన కలెక్టర్గా బాధ్యతలు తీస
TG: రాష్ట్రంలో విద్యా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం రూ.1,011 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా PP-2 నుంచి ఇంటర్ వరకు 11 కొత్త పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. మరో 17 స్కూళ్లను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, మౌలిక సదు
AKP: నక్కపల్లి మండలం చందనాడ వద్ద ఈనెల 23న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు