PLD: నరసరావుపేటలో గ్యాస్ కొరత తీవ్రమైందని, దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నడిపే చిన్న చిన్న హోటళ్లు మూతపడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 1000 ఉండాల్సిన సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో రూ.3,500లకు చేరుకుందని ఆయన విమర్శించారు. గ్యాస్ సరఫరా విషయంలో సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.