ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో దినసరి సుంకం వసూలు చేసుకునే హక్కుకు చేపట్టిన టెండర్ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి వాయిదా వేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరగాల్సిన ఈ టెండర్ పాట కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జర
TPT: సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓగా శ్రీ వీ.దేవేంద్ర రెడ్డి గారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు తద
RR: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2025-26 సంవత్సరానికి గాను పురపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్నుతో పాటు నీటి పన్నును చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించని వారిపై పురపాలక సంస్థ చట్టం-2019 ప్రకారం ఆస్తి జప్తు చేయడం
NTR: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధిపై మాట్లాడారు. యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తగినంత అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం యూనివర్సిటీ అభివ
PLD: మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆత్మీయ విందులో నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవిందబాబు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో అందరూ వైద్యులేనని తెలుసుకున్న లోకేష్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. కుటుంబమంతా వైద్య సేవలకు అంకితం కావడ
BDK: చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతీలో ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కొంతమంది ప్రభావశీలుల అండతో నిర్మాణాలు కూడా సాగుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులపై స్పందన లేకపోవడంతో స్థానికుల్లో అనుమానా
1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో యూదు అధికారి, లెఫ్టినెంట్ జనరల్ జెఎఫ్ఆర్ జాకబ్ కీలకంగా వ్యవహరించారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. కాగా ఆయనకు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ఘనంగా నివాళులర్పించారు. కోల్కతాలో జన్మ
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దక్కించుకున్నట
BPT: జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే ప్రాంతాలపై శుక్రవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వాడకం, పేకాట, ఈవ్టీజింగ్, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సాంకేతికతను వ
NRML: SCERT తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లాలోని 53 పాఠశాలల్లో FLN శాంపుల్ సర్వే శుక్రవారం పూర్తైంది. 2వ తరగతి విద్యార్థులకు మూడు రోజుల పాటు టాంజెరిన్ యాప్ ద్వారా అసెస్మెంట్ నిర్వహించారు. పిల్లల సామర్థ్యాల స్థాయిని అంచనా వేయడమే లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అ