ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్లోని యూఎస్ బేస్పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 50 వేల మంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహ్రెయిన్లోన
తలస్నానం తర్వాత జుట్టు విషయంలో జాగ్రత్తలు అవసరం. తడి జుట్టును టవల్తో గట్టిగా రుద్దడం వల్ల చిక్కులు పడి వెంట్రుకలు రాలుతాయి. అలాగే కుదుళ్లు బలహీనంగా ఉన్నప్పుడు దువ్వడం, జడ వేయడం మంచిది కాదు. హెయిర్ స్ప్రేలను నేరుగా జుట్టుపై వాడకూడదు. వాటిల
MNCL: డీజే సౌండ్స్ వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో అమల్లో మద్యపానం ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు CP అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కూడా ఏప్రిల్ 1వ తేది వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవక
ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో జరిగిన సద్గురు శబరిమాత ఆశ్రమ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. శబరిమాత భక్తుడిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అ
HYD: బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్టు ప్రకారంగా వారం రోజుల్లో 24 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తించి, కఠిన చర్యల
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రాథమిక పాఠశాలలో రామా గౌడ్ సేవలు మరువలేనివని MEO హనుమంతు కొనియాడారు. ఆదివారం జరిగిన పదవీ విరమణ మహోత్సవంలో MEO పాల్గొన్నారు. విద్యార్ధుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో రామా గౌడ్ కీలక పాత్ర పోషించారన్నారు.
కడప: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. అలాగే ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ఉంట
ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వల్లూరి హాసిని ప్రియ ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైనట్లు హెచ్ఎం పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. పాఠశాలలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. మెట్రో రైలులో అగ్ని ప్రమాదం నివారణ
MDCL: జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాకపోవడంపై పోలీసులు వాహనదారులను ప్రశంసించారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన రిపోర్టును విడుదల చేశారు. ఏ ఒక్కరు మద్యం సేవించి వాహనం నడ
అన్నమయ్య: మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్కు 53 మెట్రిక్ టన్నుల టమాటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమాటాలు 10 కిలోలకు రూ.125, రెండో రకం రూ.100, మూడో రకం రూ.90 ధర పలుకుతున్నాయి. పెట