KDP: YVUలో AP స్కిల్ డెవలప్మెంట్,YVU ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించి, విద్యార్థులు ప్రారంభ వేతనం కంటే కమ్యూనికేషన్ స్కిల్స్, నిరంతర అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించా
ELR: ఆగిరిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. నూజ
VSP: విశాఖ నగర ప్రజలు తాగునీటిని వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. నగరంలోని 98 వార్డులకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని, కలుషిత నీరు ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కాలువల గ
AKP: మండల కేంద్రమైన మునగపాకలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి విశ్రాంత ఎస్పీ స్వర్గీయ పెంటకోట సత్యనారాయణ కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చెక్కును వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ మహిళ కమిటీ సభ్యులకు
AKP: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగ
AP: తిరుమలలో ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం జరగనుంది. రూ.5,500 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలపనుంది. 90 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. శ్రీవారి ముడుపు పత్రం పథకంపై బోర్డు మాట్లాడనుంది.
JGL: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులో ఇంటి పన్ను వసూళ్లలో 100 శాతం లక్ష్యాన్ని సాధించిన వార్డు ఆఫీసర్ కోడం రాజును మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అభినందించారు. పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లు జరిపి మున్సిపాలిటీకి ఆదర్శంగా నిలిచినందుకు
RR: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని గచ్చిబౌలి ఏఈ భాస్కర్ తెలిపారు. నానక్ రాంగూడ, అలేఖ్య హోమ్స్, విజయకృష్ణ బిల్డింగ్, డోమినోస్ ఏరియా, గోల్ఫ్ వ్యూ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయ
BHPL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరణ తప్పనిసరిగా పెట్టుకోవాలని MLA గండ్ర స్పష్టం చేశారు. గణపురం పోలీస్ స్టేషన్లో చక్రవర్తి హాస్పిటల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో MLA హా
TG: కళ్లెదురుగా కనిపించే సూర్యభగవానుణ్ణి ప్రత్యక్షనారాయణుడంటూ ఆరాధిస్తాం. ఆయన తూర్పున ఉదయిస్తాడు కనుక పూజామందిరంలో తూర్పు ముఖంగా కూర్చుని పూజించటం శ్రేష్ఠమని పౌరాణిక గ్రంథాలు సూచిస్తున్నాయి. దేవుడి పటాలు, విగ్రహాలు ఏ ముఖంగా ఉన్నా.. పూజ చేస