AP: తిరుమలలో ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం జరగనుంది. రూ.5,500 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలపనుంది. 90 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. శ్రీవారి ముడుపు పత్రం పథకంపై బోర్డు మాట్లాడనుంది.
Tags :