VSP: రైల్వే బోర్డు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే (SCOR) పీసీవోఎంగా ఉన్న త్రిప్తి గుర్హా నార్తర్న్ రైల్వేకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన డి.సత్యనారాయణ సౌత్ కోస్ట్ రైల్వే సీసీఎంగా (CCM) నియమితులయ్యారు. ఆ
NLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహణపై ఈనెల 6న నల్గొండలో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 99 రోజులపాటు జరిగే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై
AP: జనసేన నేత సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో విభేదాలు ఉన్న మాట వాస్తవమని అన్నారు. జనసేన కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదన్నారు. టీడీపీ నేతలు సహకరించకపోయినా వారితో విభేదించొద్దని జన
ASR: డుంబ్రిగూడ మండలం తూటంగిలో డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చెత్తాచెదారం, మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో గ్రామస్థులు దుర్గంధం నడుమ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక
PDPL: మంథని మండలంలోని ధర్మారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పుదరి సర్వేశ్ గౌడ్ కోరారు. మంత్రిని కలిసిన ఆయన ధర్మారం (గద్దలపల్లి)-జిల్లాలపల్లి, అలాగే గద్దలపల్లి-రామకృష్ణాపురం రోడ్ల అభివృ
JN: పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, లడ్డు, పులిహోర అమ్మడం, కొబ్బరి చిప్పల పోగు, తడకల పందిళ్లు, పూలదండల సప్లై, విద్యుత్ దీపాల అలంకరణ లాంటి హక్కు లైసెన్స్ కోసం రేపు (శుక్రవారం) ఆలయంలో
MNCL: దండేపల్లి మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు తేదీని ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రామగిరి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 7, 8, 9, 10వ తరగతిలో మిగులు సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని అయన పేర్కొన్నారు. అర్హుల
KMM: కామేపల్లి మండలం కొత్తలింగాల విద్యుత్ సబ్ స్టేషన్లో ఏఈ ఎన్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ‘లైన్ మెన్ దివాస్’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వో అండ్ ఎం సిబ్బందిని ఏఈ శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజ
కృష్ణా: కానూరుకు చెందిన వాసిపల్లి కళ్యాణ్ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఈనెల 2వ తేదీ రాత్రి ఇద్దరు స్నేహితులతో బార్కు వెళ్లాడు. ఎదురుటేబుల్ వద్ద మద్యం మత్తులో కొందరు గొడవపడటాన్ని చూసి కళ్యాణ్ సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఆగ్రహించిన నలుగురు బ
ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘చిక్ని చమేలి’ వంటి పాటలు పాడే సమయంలో సాహిత్యంపై తనకు అవగాహన లేదని, ఆ పాటలను చిన్న పిల్లలు పాడుతుంటే తనకు ఇబ్బందిగా అనిపించేదని వెల్లడించారు. అందుకే సామాజిక బాధ్యతతో ఇక