ADB: గత దిశ సమావేశంలో చర్చించిన వాటిలో కొన్ని పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే కేంద్
శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (100) ఈ టోర్నీలో రెండో సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ ఫకర్ జమాన్(84) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి పాక్ 20 ఓవర్లలో 212/8 భారీ స్కోర
కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వివిధ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. మైనర్ల డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, ఓవర్&zwnj
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పులిజాల ప్రసాద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన అంకితభావం, నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. బాధ్యత గల అధికారిగా విశ్వవిద్యాలయ
SRCL: టీం ఫంకీ జోన్ అనే పేరుతో కరీంనగర్కు చెందిన యువకులు పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వేములవాడలో ఫండ్స్ కలెక్ట్ చేశారు. బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర పిల్లలకు (SMA) వ్యాధి వచ్చింది. వీరి ప్రాణాలు కాపాడాలంటే రెండు ఇంజక్షన్లకు రూ.32 కోట్ల
VZM: గ్రంథాలయ ఉద్యమం కోసం అహర్నిషలు కృషిచేసిన గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు నిత్య స్మరణీయుడని గ్రంధాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. గాడిచెర్ల వర్ధంతిని పురస్కరించుకొని గురజాడ గ్రంథాలయం
KMR: మేరు కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బాన్సువాడ మేరు సంఘం సభ్యులు శనివారం రోజున డీఏవోకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మేరు సంఘం అధ్యక్షులు విటూరి హనుమాన్లు కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తూన్న తమ
AP: కాకినాడ జిల్లా సామర్లకోట వేట్లపాలెం పేలుడు ఘటనలో గాయపడి GGHతో పాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను CM చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ
CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టు మేయర్ అముద చెప్పారు. ఈ కార్యక్రమంలో గురజాల చెన్
TPT: నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. కమ