SRCL:108 అంబులెన్స్, 102 అమ్మఒడి వాహనాలలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఉమ్మడి KNR 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వారు అత్యవసర వాహనాలను పరిశీలించారు. అత్
SDPT: ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీలో నిజమైన విద్యా వేత్తలు ఎందరున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ‘X’ వేదికగా ప్రశ్నించారు. కమిటీ ఛైర్మన్గా ఒక ఇంజినీర్, సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారులను నియమించారని, పాఠ్యాంశాల రూపకల్
JGL: సీఎం కప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు. జగిత్యాలకు చెందిన హర్షిత్, కృష్ణ గోల్డ్ మెడల్, అక్షయ్ సిల్వర్ మెడల్, కనిష్క్ బ్రాంజ్ మెడల్ సాధించగా, ఎమ్మెల్యే వారిని అ
NTR: ప్రతినెల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సమగ్రంగా ప్రతిబింబించేలా రూపొందించిన “విజన్ యాక్షన్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ..సె
SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వీబీ జీ రామ్జీ’ చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించనున్నట్లు డ్వామా పీడీ బీ. లవ రాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి ఆరు వారాల పాటు జిల్లాలోని పలు గ
NGKL: కుమ్మెర ఘటన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. జాతర ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్ తుకారం రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశార
MDK: జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతుల
ADB: గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. నిన్న రాత్రి పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృ
సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు
సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు