KMM: అర్బన్ పరిధిలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అకస్మాత్తుగా సుమారు 800 ఇళ్లను కూల్చివేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదివారం పరామర్శించేందుకు AIFB జి
PLD: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:00 గంటలకు వినుకొండ టీడీపీ పార్టీ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబి
KDP: సిద్ధవటంలోని స్థానిక జడ్పీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని భావన జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు HM సునీత తెలిపారు. ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 10న కడపలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపినట్లు వివ
ASF: ఆసిఫాబాద్ మార్కెట్లో ఆదివారం మాంసం ధరలు స్థిరంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 320 ఉండగా, విత్ స్కిన్ రూ. 300కు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.800 పలుకుతోంది.చేపలు, రొయ్యలు వాటి రకాలను బట్టి కేజీ రూ. 240 నుంచి రూ. 280 వరకు విక్రయిస్తున్నారు. స
MNCL: శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో ఈ వార్షిక సంవత్సరం ఫిబ్రవరి మాసానికి 69% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు GM శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 నాటికి మొత్తం నిర్దేశించిన లక్ష్యం 59.46 లక్షల టన్నులకు గాను 43.30 లక్షలు సాధించిన
KRNL: రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు రెండో విడతలో జిల్లాకు చేరాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి 8,309 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 7,921 భూ యజమానులకు ఇప్పటికే పంపిణీ చేశారు. మార్చి నెలకు చెందిన 8,866 పాసుపుస్తకాలు జిల్లాకు చేరగా, మండలాల వా
NRPT: మద్దురు మండలంలోని మోమినపూర్ గ్రామంలో గూళ్ళ కాలనీలో ఉన్న మంచినీటి సమస్యను సర్పంచ్ శ్రీదేవి రవికుమార్ పరిష్కరించారు. కాలనీవాసుల విజ్ఞప్తితో కొత్త బోరు వేయించగా నీరు పుష్కలంగా లభించింది. శనివారం మోటార్ ఏర్పాటు చేసి గంగదేవతకు పూజలు నిర్వహ
KNR: నగరంలోని 50 డివిజన్గా చెత్త సేకరణ నిమిత్తం నూతన ట్రాక్టర్ కేటాయించిన వాహనాన్ని కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50వ డివిజన్ను క్లీన్ డివిజన్గా మార్చి, ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దడా
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఏఆర్ ఏఎస్ఐ భాషా, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామిలను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేశారు. కష్టసమయాల్లోనూ శాఖకు అందించిన సేవలు అమూల్యమని
ATP: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సముద్రంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. మార్చి నుంచే ఎండలు ముదురుతాయని, రైతు