NLG: చిట్యాల పురపాలిత పరిధిలోని వెంకటాపురం అంగన్వాడీ టీచర్గా 23 ఏళ్ల పాటు విశేష సేవలు అందించిన పుష్పావతి బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. మూడు నెలల క్రితమే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె మృతి పట్ల తోటి అంగన్వాడీ టీచర్లు తీవ్ర దిగ
NDL: డోన్ మండలం కొత్తబుర్జులో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో బుధవారం MLA కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి సభా స్థలం, హెలిప్యాడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించార
కామారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డులో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించి పోటీ చేయాలని పురమాయించి తీరా స్వతంత్ర అభ్యర్థి ప్రస్తుత మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణికి సపోర్ట్ చేయాలని కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓ ముఖ్య నే
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మరో 2 రోజుల్లో(మార్చి 7) ముగియనుంది. BE/BTech, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల 21-30 ఏళ్ల వారు అప్లై చేసుకోవచ్చు. జనరల్, OBC,EWSలకు పరీక్ష ఫీజు రూ.2,500. SC/ST/PwBDలకు రూ.1,250. రాత పర
KNR: ఈనెల 7న కొత్తపల్లిలోని అకాడమి హైట్స్ పబ్లిక్ స్కూల్లో ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి బాసరవేణి లక్ష్మణ్ తె
MBNR:10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. MBNRలో MAR 5న జరగాల్సిన ఈసదస్సు అనివార్య కారణాలతో MAR 8న నిర్వహించనున్నారు. MBNR రైల్వేస్టేషన్ రోడ్డులోని సుదర్శన్
ASR: జి.మాడుగుల ప్రైమరీ ఆసుపత్రి గేటు వద్ద ప్రమాదకర విష సర్పం కలకలం రేపింది. బుధవారం రాత్రి ఆస్పత్రి గోడపై పాము పాకుతుండగా రోడ్డుపై వెళ్తున్నవారు చూశారు. పాము గోడ దూకి మెయిన్ గేటు నుంచి లోపలికి ప్రవేశించింది. ఆస్పత్రి సిబ్బంది ప్రమాదకర రసల్ వై
అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రిసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు గతంలో కేటాయించిన 121.53 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సంస్థ అంతర్గత కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భూమిని ఇకపై అంతరి
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో ఖాళీగా ఉన్న మహిళ ధర్మకర్త నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. సురేష్ బాబు ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20 రోజ
KKD: సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది. ఆన్ లైన్లో వచ్చిన బిల్లు ఏకంగా రూ. 1.99 కోట్లుగా ఉండటంతో ఆమె షాక్కు గురైంది. ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంప