KMM: గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలని PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ అన్నారు. శనివారం PDSU ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి డి.డి. విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ బాల
వెస్టిండీస్తో రేపటి మ్యాచ్లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్లో జింబాబ్వేపై విజయం సాధించిన విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసా
WGL: NPDCL చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదైందని NPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ WGLలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లోనే 6057 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమో
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేసిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం లక్షెట్టిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ నోట్లు చలామణి చేసిన 14 మందిని గుర్తించామని, అందులో 12 మందిని అరెస్టు చేయగా, మరో
NRPT: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. FLN AI AXL కార్యక్రమాన్ని జిల్లాలోని పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అవార్డు లభించిందన్న
PLD: పెదకూరపాడు అంగన్వాడీ 3వ సెంటర్లో శనివారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. icds ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హెచ్ఎం రమణ పాల్గొన్నారు. చిన్న వయసులో పిల్లలకు పెళ్లి చేయడం ద్వారా గర్భం దాల్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్క
WNP: సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుసిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సైన్స్ అ
MLG: వాజేడు మండలం పెనుగోలు కాలనీ పుసురు బీట్ పరిధిలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సి
KNR: HYDలోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జమ్మికుంట, హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి మాట్ల
SKLM: పట్టణంలోని ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్ ను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఛైర్మన్ కె. హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష శనివారం సందర్శించారు. ఈ మేరకు వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఛైర్మన్ హరిబాబు మాట్లాడుతూ, ప్రజలు తమ తమ రంగాల్