వెస్టిండీస్తో రేపటి మ్యాచ్లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్లో జింబాబ్వేపై విజయం సాధించిన విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి సంజూ, అభిషేక్ జోడీ ఇన్నింగ్స్ను ప్రారంభించనుంది. అదే ప్లేయింగ్-11తో విండీస్ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది.