BDK: మణుగూరు మండలం సమితి సింగారం కోడిపుంజుల వాగు వ్యవసాయ క్షేత్రంలో రైతుల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు.
మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చే నీరసం, మగతను వదిలించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తిన్న వెంటనే నిద్రపోకుండా పది నిమిషాల పాటు నడవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి. ఒకేసారి అతిగా తినకుండా, తక్కువ మోతాదుల
SKLM: ఆమదాలవలసలో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన హనుమంతు ప్రసాద్ (70) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఛాతిలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులకు తెలపడంతో స్థానిక వైద్యులకు సమాచారం అందించారు. ఆమదాలవలసలోని ఆయన స్వగృహానికి వైద్యులు చ
నటీనటులు ఫామ్లో ఉన్నప్పుడే ఆర్థికంగా స్థిరపడాలని తమన్నా తెలిపింది. అవకాశాలు ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. తన తండ్రి నుంచి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకున్నానని, ప్రస్తుతం
NLG: నల్గొండ పట్టణం, పానగల్ పీఏసీఎస్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషాం మాట్లాడుతూ.. యూరియా యాప్ను రద్దు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సాగుకు అ
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య రాచర్ల కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పరీక్షా కేంద్రానికి ఉ.9:20కి ఆమె చేరుకోవడంతో ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రానికి అనుమతించలేదు. దీంతో విద్యా
TG: HYDలో సీఎం రేవంత్రెడ్డిని అడోబ్ CEO శంతను నారాయణ్ కలిశారు. తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగానూ శంతను కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ ట్రెండ్స్, కొత్త అవకాశాలపై చర్చించారు. ఉద్యోగాలపై AI ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, ప్రభుత్వపరంగా చేపట్
E.G: అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొనసాగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు తగిన వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీకి నియమ ని
TG: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుడు అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అఖిల్ మరో అమ్మాయితో ప్రేమలో ఉండటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కోమలి ఆత్మహత్యకు అఖిల్ అనే వ్యక్తి కారణమని ఆమె స్నేహితులు తె
TPT: దొరవారిసత్రంలో ఇవాళ ఉదయం ఎస్సై జీవీ చౌదరి మీడియాతో సమావేశం నిర్వహించారు. రోడ్ మీద ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్