కోనసీమ: జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న రామచంద్రపురం టౌన్ హాల్లో మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన 18-28 వయస
SRPT: అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ శివారులోని ఓ కోళ్ల ఫామ్లో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. అస్సాంకు చెందిన జలాలుద్దీన్ అనే కార్మికుడు షెడ్ శుభ్రం చేస్తుండగా, మోటర్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ
ATP: ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. రాయదుర్గం మండలం ఉడేగోళం పాఠశాలలో మంజూరైన వంటగది, మరుగుదొడ్ల నిర్మాణాలు బిల్లులు రాక ఆగిపోయాయి. ఫలితంగా విద్యార్థులు బయట కాలక
KKD: పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీధర్ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్డీవో శ్రీరమణిని వేట్లపాలెం ఘటనకు సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. కలెక్టర్ ఎస్.ఎస్ మోహన్ ఆదేశాల మేరకు పెద్దాపుర
BPT: ఇంకొల్లులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు బుధవారం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన
W.G. ఆటోలో బంగారు ఆభరణాల చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భీమవరం పట్టణంలో ఇటీవల జరిగిన ఒక దొంగతనం కేసును భీమవరం వన్ టౌన
PDPL: తీర్థయాత్రల కోసం గోదావరిఖని ఆర్టీసీ డిపో ద్వారా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినట్టు డిపో మేనేజర్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు అరుణాచలం, రామేశ్వరం, శ్రీరంగం తదితర తీర్థయాత్రల కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశామని తె
HYD: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఎహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొనే జట్లు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ఇటలీ జట్టు నేడు హైదరాబాద్ చేరుకోగా క్రీడాశాఖ అధికారాలు శంషాబాద్ ఎయిర్ పోర్టుల
KDP: జిల్లాలో చైన్ స్నాచింగ్ కేసులపై ఎస్పీ విశ్వనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు నమోదైన 12 కేసుల్లో 5 కేసులను ఛేదించి రూ.5.35 లక్షల విలువైన బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5877 సీసీ కెమ
KNR: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ అవగాహన ప్రచార వాహనాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రారంభించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ భాగంగా ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు జరుగుతుందన్నార