హనుమకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ మంగళవారం హైదరాబాద్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్కు
GDWL: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన 33వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని రాయల్ లాడ్జి దగ్గర ఉన్న విగ్రహానికి కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డి,
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మించుకున్న భవనాలకు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఆమె ధర్నా చేశారు. హైడ్రా జేసీబీలు వచ్చి ఆ నిర్మాణాలను కూల్చే వరకు ఆందోళన విరమించేది లేదన
PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడంతో దారి తెలియక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం పలు వాహనాల్లో వస్తున్న భక్తులు సూచిక బ
PPM: పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యను తీసుకువెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు ప్రతిపక్
TPT: తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరస్వామి ఆలయ మహా కుంబాభిషేకం శుక్రవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి YCP
AKP: ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &మోటార్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ )జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆటో సంఘం సమావేశం జరిగ
తూ.గో: గోకవరం పోలీసులు అక్రమంగా నాటుసారా రవాణా చేస్తున్న కలుం రాంబాబును మంగళవారం అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం మండలం పెనుకులపాడు గ్రామానికి చెందిన నిందితుడిని రాజమండ్రి కోర్టుల
AP: భారత్లో పాక్షిక చంద్రగ్రహణం పూర్తికావడంతో తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు మహాద్వారం, గర్భాలయ తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ శుద్ధి పుణ్యాహవచనం అనంతరం 8:30 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించన
SKLM: జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుత పార్టీ పరిస్థితిలపై జగన్తో చర్చి