PPM: పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యను తీసుకువెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యతో పాటు జిల్లా నివేదిస్తున్న పలు సమస్యలు తీసుకువెళ్లానన్నారు.