TG: అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి భవన పునర్నిర్మాణం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఈనెల 8న ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మండలిలోని కొత్త హాల్ను ప్రారంభించనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల
హైదరాబాద్లోని ఓ హోటల్లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన వెడ్డింగ్ రిసెప్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుత
ఎక్కువ వాల్యూమ్తో మ్యూజిక్ వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. వినికిడి నష్టం కలగకుండా ఉండాలంటే హెడ్ ఫోన్ వంటి వ్యక్తిగత ఆడియో పరికరాలను 60 శాతం కంటే తక్కువ శబ్ధంతో ఉపయోగించాలి. అలాగే, ఒక గంట ఉపయోగించిన తర్వాత విరా
సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే (100*) అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని అల
కడపలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలను రు.3000కు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్మన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశా
SRPT: రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మే నెల చివరి వరకు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కోదాడ మ
KRNL: ఎమ్మిగనూరులో BJP జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పద్మావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని BJP నాయకులు గురురాజ్ దేశాయ్, దయసాగర్, మాధవీలత, రామన్న గౌడ్, నారాయణ, SI మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పద్మావతిపై సోషల్ మీ
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్లో భాగంగా 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉకాయపల్లి GTS సెంటర్ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రతను సమీక్షించారు. హాజరు నమోదు పరిశీలించి సమయపాలన పాటించాలని
NGKL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా