కడపలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలను రు.3000కు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్మన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హాస్టల్ విద్యార్థులతో కలిసి సీఎంకు పోస్ట్కార్డులు పంపించారు.