ASR: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఏటా నిర్వహించే గ్లకోమా వారోత్సవాలు ఈనెల 8-14వ తేదీ వరకు జరగనున్నాయని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు శనివారం తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి పాడేరు ప్ర
బాపట్ల: మార్టూరు మండలాన్ని ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ ఎమ్. కృష్ణతేజ శనివారం సందర్శించారు. గ్రామ పంచాయతీల్లో గృహ పన్ను వసూళ్ల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచ
KNR: గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో డి.రాము హాజ
SRCL: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో, నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్ల 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల తో 12 రకా
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జలగం రఘువీర్ బీచ్ వాలీబాల్ రాష్ట్ర జట్టు ప్రధాన కోచ్గా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయిని శైలజ తెలిపార
ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలను గుర్తించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక. స్త్రీ పురుష సమానత్వం సాధించడం, మహిళల హక్కుల పట్ల అవగాహన కల్పించడమే ఇవాళ్టి ప్రధాన ఉద్ధేశం. సమాజ అభి
VSP: కలెక్టరేట్ ప్రాంగణంలో ఏపీ జేఏసీ, ఏపీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంధర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సృష్టిలో మహిళ పాత్ర ఉన్నతమైనదని కొనియాడారు. ఉద్యోగ బాధ్యతలత
CTR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఇవాళ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో ఛైర్మన్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా
SKLM: సమాజ గమనంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత కేవలం ఒక
ADB: రైతులకు రావలసిన పెండింగ్ రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం వెంటనే విడుదల చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, MLA పాయల్ శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట నష్టాల నుంచి రక్షణ కల్పించే ఫసల్ బీమా పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. క