WNP: రేవల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు సెలవు దినాల్లో తమ యోగక్షేమాలు తెలుసుకొని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు పాఠశాల బయట వెళ్లి కలవాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండువేల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ పాఠశాలను దాదాపు 5.
RR: అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో MLA గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని, కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల
MHBD: రంజాన్ సందర్భంగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని మస్జిద్-ఏ-రేహ్మానియాలో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిప
KDP: బ్రహ్మంగారిమఠం మండల వాసి తెలుగు ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి కుమార్తె లెక్కల సుష్మితరెడ్డి వరుసగా మూడు సంవత్సరాలుగా ఉత్తమ జర్నలిస్టుగా పేరు గడించి సత్కారం పొందారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రె
రెండోవిడత పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ క్రమంలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్
NLG: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE)-2026లో జాతీయ స్థాయిలో 1393 ర్యాంక్ సాధించిన సందుపట్ల సాన్వీ సాగర్ను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా మ్యాథ్స్లో సాన్వీ 150/150 మార్కులు సాధించడం విశేషం. గొడుకొండ్ల బ్రహ
ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ వారం జిల్లా సైబర్ కార్యాలయానికి 8 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. సైబర్ నేర
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 19వ సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది.IPL-2026 సీజన్ మార్చి 28న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారిక బ్రాడ్కాస్టర్ ‘స్టార్ స్పోర్ట్స్’ వెల్లడించింది. మే 31, 2026 వరకు ఈ లీగ్ కొనసాగనుంది. గతేడాది (2025) టైటిల్ విజేతగా నిల
NZB: రుద్రూర్ మండలం రాయకూర్ 33/11 కేవీ సబ్ స్షేషన్లో అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రాయకూర్, సిద్ధాపూర్, రాణంపల్లి, సులేమాన్ నగర్, లింగం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 10న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంట