కర్ణాటక బళ్లారిలోని ఓ స్కూల్ హాస్టల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి హేమంత్ను భరత్ కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన ఆరుగురు 9వ తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే హేమంత్ది కర్నూలు జిల్లా సమ్మతగేరి స్వగ్రామం. కేసు నమోదు చేసుకున
కరీంనగర్ పట్టణంలోని జ్ఞాన భారతి అఖిలభారత విద్యార్థి పరిషత్ నూతన భవనంను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బ
అన్నమయ్య: రాయచోటిలోని మహబూబ్ నగర్ జీనత్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జీనత్ మ
CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్వేటినగరం మండల ఎస్సై తేజస్విని మేడంను జనసేన నాయకులు దుశ్యాలువతో సన్మానించారు. డా. పొన్న యుగంధర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆమె పనితీరు, లా అండ్ ఆర్డర్ నిర్వహణను కొనియాడుతూ మహిళా దిన
NZB: బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ముస్లీమ్ మైనారిటీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన – సంక్షేమ స్వర్ణయుగం గత పదేళ్ల బీఆ
SRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని కౌన్సిలర్ నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముస్లిం సోదర
KRNL: గూడూరు మండలం జూలకల్ గ్రామానికి చెందిన కుర్వ కృష్ణ-లక్ష్మి దంపతులు ఇవాళ ఎద్దుల బండిపై పొలానికి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దంపతులు కాళ్లు, చేతులు విరిగి గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వా
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన సనపల అన్నాజీ రావు శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరా విజ్ఞాన భవన్లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం పాముల పుష్పశ్రీ వాణిను గరుగుబిల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై ఆమెతో