కరీంనగర్ పట్టణంలోని జ్ఞాన భారతి అఖిలభారత విద్యార్థి పరిషత్ నూతన భవనంను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ కార్పొరేటర్లు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.