పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం పాముల పుష్పశ్రీ వాణిను గరుగుబిల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై ఆమెతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.