CTR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఇవాళ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో ఛైర్మన్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థుల భోజన నాణ్యతను పరిశీలిస్తారు.