ADB: రైతులకు రావలసిన పెండింగ్ రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం వెంటనే విడుదల చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, MLA పాయల్ శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట నష్టాల నుంచి రక్షణ కల్పించే ఫసల్ బీమా పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.