PDPL: తీర్థయాత్రల కోసం గోదావరిఖని ఆర్టీసీ డిపో ద్వారా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినట్టు డిపో మేనేజర్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు అరుణాచలం, రామేశ్వరం, శ్రీరంగం తదితర తీర్థయాత్రల కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. 21న మైహర్ (శక్తి పీఠం), వారణాసి, అయోధ్య తీర్థయాత్రలకు బస్సు ఏర్పాటు చేశామన్నారు.