T20 WCలో వెస్టిండీస్ జట్టుకు ఈడెన్ గార్డెన్స్లో అజేయ రికార్డు ఉంది. ఇదే వేదికపై జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి వెస్టిండీస్ రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. మొత్తంగా T20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ
ATP: బొమ్మణహల్లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ప్రతి అర్జీని స
NLR: కందుకూరులోని శ్రీరామనగర్ కాలనీ స్వర్ణ వార్డు సచివాలయం-9ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించబోమని,
PPM: పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం అజ్జాడ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ అక్కేన ఎల్లం నాయుడు మాజీ సర్పంచ్ కాగాన అప్పలనాయుడు అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వీరికి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్వతీపు
NLR: రాచర్లపాడు గ్రామంలో ఆదివారం నాడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి పర్యటించనున్నారు. ఇస్
MDCL: ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ప్రతిరోజూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే వచ్చే రోగులకు ఉచితంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించి వైద్యులు అవసరమైన సలహాలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను
ATP: గుత్తిలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో హెచ్ఎం దౌల ఆధ్వర్యంలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థి వేసిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. ముం
అన్నమయ్య: మదనపల్లెలో వెటర్నరీ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మూగజీవాలు మృతి చెందుతున్నాయంటూ, పూర్తి స్థాయి విచారణ జరపాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరంగి రేవతి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ సిరిల్ లారె
E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్కు రూ.4,50,000 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శనివారం అందించారు. గతంలో విద్యుత్ షాక్కు గురై ఐదు పాడి గేదలు చనిపోయ
సంగారెడ్డి: 2024 నవంబర్లో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని సిర్గాపూర్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో MPDO ఆఫీసులో సూపరింటెండెంట్కు శనివారం వినతి పత్రం అందించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని మండల శా