NZB: భీంగల్ మండలం ముచ్కూర్ పెద్దగుట్టపై వందల ఏళ్ల నాటి నర్సింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దారి మూసుకుపోయిన ఈ ప్రాచీన ఆలయాన్ని తెరిపించేందుకు గ్రామస్తులు, వేద పండితులు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో స్వామివారి తొలి అవతారమైన వర
NZB: జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొని ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరాటే, తైక్వాండో రెండు కూడా ఆత్మరక్ష
BDK: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బయోడిగ్రేడబుల్ బ్యాగులను వాడాలని సర్పంచ్ గూగులోతు జానకిరామ్ సూచించారు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్ద
TG: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇవాళ ఎత్తనున్నట్లు SRSP ఏఈఈ రవి తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఏటా మార్చి 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి 0.60 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం అధికారులు వ
PLD: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శావల్యాపురం సొసైటీ ఆవరణలో రూ. 40 లక్షలతో జీడీసీసీ బ్యాంక్ భవనాన్ని నిర్మించారు. ఆర్బీఐ అనుమతులు రాకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది. ఫలితంగా స్థానిక రైతులు నగదు విత్డ్రా కోసం వినుకొండ వరకు వెళ్లాల్సి వస్తోందన
విశాఖ: నగరంలో డ్రగ్స్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల పెందుర్తి, ఎంవీపీ ప్రాంతాల్లో ఎండీఎంఏ స్వాధీనం చేసుకు
SDPT: చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో ప్రేమ వ్యవహారం ఓ బాలిక ప్రాణం తీసింది. అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించగా, వరుసకు అన్నాచెల్లెలు కావడంతో పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక FEB 23న పురుగుల మందు తాగింది. జిల్లా ఆస్పత్రి
HYD: ఆరోగ్యకర జీవనానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఎంతో అవసరం అని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుములు వంటి పదార్థాలు జీర్ణక
నాగ్భిడ్ ఆపరేషన్ మ్యాన్ ఈటర్ సక్సెస్ అయింది. మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. చంద్రపూర్ జిల్లాలో ఐదుగురిని ఈ పులి చంపేసింది. గత కొన్ని రోజులుగా ప్రజలను పులి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రస్తుతం పులిని బంధించడంతో వారు హర
నెల్లూరు హరనాథపురం సర్కిల్లో ఏర్పాటు చేసిన సూర్య నమస్కార ప్రతిమలను మంత్రి నరాయణ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సిటీ, రూరల్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వాటర్ ఫౌంటైన్, వాకింగ్ ట్రాక్త