TPT: సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ చేసిన విషయం తెలిసిందే.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ హేమంత్, జూనియర్ అసిస్టెంట్ సిరాజ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా
టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో అతడు 40* పరుగులు చేయడంతో ఈ రికార్డు
SRPT: జిల్లాలో MGNREGA పనులను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన బృందం తుంగతుర్తి, నూతనకల్ మండలాల్లో గ్రామ పంచాయతీల్లోని పనులు, రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం ఈరోజు సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం
ATP: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం డి.హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మంజునాథ్, కాదలూరుకు చెందిన వన్నూరుస్వామి మృతి చెందడంతో వారి కు
MNCL: భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్నిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తాజా కూరగాయలు,
VSP: చారిత్రక ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ శనివారం తెలిపారు. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వీసీ జీపీ రాజశేఖర్తో సమీక్షించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉత్సవాలు ఘనంగా
NZB: క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని జిల్లా జడ్జి భారత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్, XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానస
NLR: సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ASP సీహెచ్ సౌజన్య ఆత్మీయ ఘన వీడ్కోలు పలికారు. ఎస్సై షేక్ అబ్దుల్ రహిమాన్, కె.మల్లయ్య, ఎస్.పాండురంగా రెడ్డి వారి వారి కుటుంబాల నడుమ ఆనందోత్సవాలతో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. వ
VZM: మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజర
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష పలాస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, ప్రజారోగ్యం వంటి కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చ