పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేత, ఇరాన్ దాడుల ప్రభావంతో యూరప్లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడంతో LNG సరఫరా దెబ్బతిని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది
TG: GHMC పరిధిలో 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను రిజల్ట్ ఓరియెంటెడ్గా అమలు చేయాలని ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ అధికారులను ఆదేశించారు. GHMC స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రో
MDK: హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన
MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో కిష్ట్యా నాయక్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్
పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ టీమిండియాపై తన విమర్శలను ఆపడం లేదు. ఇప్పటికే భారత్ సెమీస్ చేరదని వ్యాఖ్యానించి నవ్వులపాలైన అమీర్, ఇప్పటికీ తన బుద్ధి మార్చుకోలేదు. తాజాగా వెస్టిండీస్పై భారత్ ‘తొండాట’తో గెలిచిందని సంచలన ఆరోపణలు చే
AP: విజయవాడలో మహిళా భద్రత వారోత్సవాలు జరిగాయి. సత్యనారాయణపురం నుంచి శివాజీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ‘NDA ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఉమెన్&చైల్డ్
మధుమేహంతో బాధపడేవారికి మెంతులు ఒక వరం లాంటివి. రాత్రిపూట నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడపున తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గడాన
ఏలూరు రూరల్ మండలం తంగళ్ళమూడి పంచాయతీ పరిధిలోగల జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సివిల్ సప్లై అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని 258 క్వింటాళ్ల రేషన్ బియ్యం చేస్తున్న
PLD: దుర్గి మండలంలోని అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. గత 47 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. రూ.21,17,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె. ఆదిశేష నాయుడు తెలిపారు. ధర్మక
BDK: పినపాకలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు తక్షణం కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్కు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ని