ATP: రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులు, నేర కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీ
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ములుమూడి కలుజుపై బ్రిడ్జికి ఈనెల 8న ఉదయం 9:00 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్ర
KMM: గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం రఘునాథపాలెం రైతువేదిక నందు మండల
E.G: కడియం హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జీ.నరసింహ రావు ఏస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేషన్ సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఆయన 36 ఏళ్లుగా కానిస
MHBD: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో శుక్రవారం కేసముద్రం మండలానికి చెందిన నాయకుడు సమ్మి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేం నర
WGL: నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడే, పీఎస్బీ (భాస్వరం కరిగించే ఎరువు)లను 50 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు AO రజిత తెలిపారు. ట్రైకోడెర్మా 1 కిలో ప్యాకెట్ పూర్తి ధర రూ.100 కాగా, సబ్సిడ
కాట్రేనికోన, చెయ్యరు జడ్పీ ఉన్నత పాఠశాలలను అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించి విద్యా
SKLM: ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బతీయటానికి అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయని ఇచ్చాపురం నియోజకవర్గ దళిత సంఘ నాయకులు దడ్డ చంద్రశేఖర్, బాగా మోహనరావులు తెలిపారు. ఇచ్చాపురంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు.
T20 WC ఫైనల్ అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరగనుండటం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే, ఇదే స్టేడియంలో భారత్ 2023 ODI WC ఫైనల్లో ఓడింది. అలాగే, ప్రస్తుత T20 WC S-8 దశలో కూడా సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. గత 30 ICC మ్యాచ్ల్లో భారత్ ఓడిన 2 మ్యాచ
PLD: చిలకలూరిపేటలోని BSNL కార్యాలయంలో ఆధార్ అప్డేట్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సుబ్బయ్య తోట నివాసి నాయుడు శివ ఆరోపించారు. శుక్రవారం పేరు అప్డేట్ చేయించేందుకు వెళ్లగా,అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ న