WGL: నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడే, పీఎస్బీ (భాస్వరం కరిగించే ఎరువు)లను 50 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు AO రజిత తెలిపారు. ట్రైకోడెర్మా 1 కిలో ప్యాకెట్ పూర్తి ధర రూ.100 కాగా, సబ్సిడీ తర్వాత రైతులు రూ.50 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.