టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వెస్టిండీస్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వారు భారత్లోనే ఉన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అంతరాయమే దీనికి కారణం. ప్లేయర్ల ప్రయాణ భద్రత కోసం తాము ఐసీసీతో కలిస
వనపర్తి జిల్లాలోని 5 పురపాలికల్లో 2025-2026 ఆర్థిక సంవత్సరం కోట్లలో పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు లక్ష్యంలో సగం వరకు మాత్రమే సిబ్బంది వసూలు చేయగలిగారు. ఈ నెలాఖరు వరకు వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సు
ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తన్వి ది గ్రేట్’. ఆటిజంతో బాధపడుతున్న ఒక యువతి, ఆర్మీలో చేరి తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చింది అనే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ప్ర
KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం 123 వార్డులో వెలసిన శ్రీ భక్త వీరాంజనేయ స్వామికి మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం,అలంకరణ ,గణపతి పూజ, ఆకు పూజ, వడమాల పూజ, సహస్రనామార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. వార్డు కౌన్సిలర్ లక్ష్మీ కాంతమ్మ స్థానిక ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా వార్డు ప్రజల మధ్యకు వచ్చి, అందరికీ రంగులు పూసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోళ
MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద గల అటవీ శాఖ తూప్రాన్ రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ తూప్రాన్ రేంజర్ అంబర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం చేపట్టారు. రేంజ్ కార్యాలయం వద్ద ప్రప
CTR: వేద పండితుల సూచనల మేరకు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం మంగళవారం ఉదయం 9:00 గంటలకు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 6:00 గంటలకు ఆలయ శుద్ధి నిర్వహించి, అమ్మవారికి అభిషేకం చేస్తారని తెలిపారు. అనంతరం భక్తులకు దర్శనాలు యథావిధిగా కల్పించబడతాయి.
HYD: నగరంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్పేట, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్, గోషామహల్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, ఆహార కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ బృందాలు త
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చాఫ్ కట్టర్ మిషన్లను ఎమ్మెల్యే ఎంఎస్.రాజు పంపిణీ చేశారు. మెలవాయి, కళ్ళుమరి, రేకులకుంట, ఏఆర్ రూపం గ్రామాల నుంచి వచ్చిన రైతులకు ఈ యంత్రాలను అందజేశారు. పశుగ్రాసం వృథా కాకుండా చూసేందుకు ఈ మిషన
NZB: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ పూట ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నిరంతరం పహారా కాసే పోలీసులు, ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నా