MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద గల అటవీ శాఖ తూప్రాన్ రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ తూప్రాన్ రేంజర్ అంబర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం చేపట్టారు. రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం బ్యానర్ ప్రదర్శిస్తూ, వన్య ప్రాణుల రక్షణకు పాటు పడతామని పేర్కొన్నారు.