టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 15 ఓవర్లకు 131/2 పరుగులు చేసింది. బెన్నెట్ 78*, రజా 19* క్రీజులో ఉన్నారు. మరుమని 20, మయర్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే విజయ లక్ష్యం 257
ELR: మార్చి నెల పెన్షన్ను ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 28వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,57,658 మంది పింఛన్ దారులకు 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 28వ తేదీన తీసు
ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖా
జింబాబ్వేతో మ్యాచ్లో భారత బ్యాటర్లు 17 సిక్సర్లు బాదారు. T20 WCలోని ఒకే మ్యాచ్లో టీమిండియా ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ప్రస్తుత WCలో భారత్ మొత్తంగా 63 సిక్సర్లు నమోదు చేసింది. దీంతో ఒకే WC ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్
WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండ క్రాస్ వద్ద గురువారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై ప్రవీణ్ బృందం, విజ్ఞాన భారతి విద్యాలయానికి చెందిన TS 15 UA 44496 స్కూల్ బస్సును ఆపి తనిఖీ చేసింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు గుర్తించి, అత
పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. కానీ, ఇదొక ఆచారంగా వస్తోంది. దైవ దర్శనం వల్ల కలిగిన ప్రశాంతతను, దివ్యానుభూతిని కోల్పోకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇతర ఇళ్లకు వెళ్తే ప్రాపంచిక విషయాల వ
TG: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్, సీఎం రేవంత్ తీరు ఒకటే అని అన్నారు. యూపీలో ఎలాగైతే బుల్డోజర్ తో మసీదులు, దర్గాలు కూల్చారో.. అలాగే తెలంగాణలోనూ కూల్చేస్తున్నారని విమర్శించారు. ముస్లింల ప్రస్తావన వస్తే బీ
రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తినడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. అయితే టిఫిన్ రకాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇడ్లీ, ఉప్మా వంటివి త్వరగా జీర్ణమై శరీరానికి హాయినిస్తాయి. కానీ, నూనెలో వేయించిన పదార్థాలతో ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకా
TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా నిర్వహించారు. డా. గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో తిరుపతి రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది
ELR: ఉంగుటూరు(మం) రాచూరులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఇంటి పన్ను, కుళాయి పనులు వసూళ్లు చేస్తున్నారు. డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు పన్ను వసూళ్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలములో ఇంటి పన్ను వసూళ్లు వ