PLD: ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశించారు. బుధవారం నరసరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన నమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకు డబ్బులు చెల్ల
ప్రకాశం: కొమరోలు మండలంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండలంలోని ఓబులాపురం, మల్లిపల్లి గ్రామాల్లో వి
WNP: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. కేవలం రూ.151 చెల్లించి టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి
BPT: పిడుగురాళ్ల–వాడరేవు 167A జాతీయ రహదారిపై పర్చూరు మండలం ఉప్పుటూరు వద్ద నిర్మించిన టోల్ ప్లాజా గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. గత రెండు రోజులుగా సాంకేతిక పరీక్షలు నిర్వహించిన అధికారులు, వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పా
ఖమ్మం నగరంలోని మమత రోడ్డుకు వెళ్లే దారిలో, అబ్దుల్ కలాం రోడ్డు నంబర్ 1 వద్ద రోడ్డు నిర్మాణం సగానికే నిలిచిపోయింది. రోడ్డు చివర భాగం దిగువగా ఉండటంతో వాహనాలు ఎక్కే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. కార్లు వెళ్లడం కూడా క
KDP: వైవీయూ డిగ్రీ 3, 4, 5వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ బుధవారం విడుదల చేశారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల్లో 3వ సెమిస్టర్లో 62.39%, 4వ సెమిస్టర్లో 81.58%, 5వ సెమిస్టర్లో 77.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నా
PLD: నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో ఆర్డీఎస్ఎస్ (RDSS) పథకం కింద విద్యుత్ లైన్లను సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్గా మార్చే పనులు చేపట్టారు. పాత పోల్స్, కండక్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు. ఈ పనుల వల్ల నేటి న
GNTR: జీఎంసీకి పన్ను బకాయిలు చెల్లించని ప్రధాన డిఫాల్టర్లకు వెంటనే ‘రెడ్ నోటీసులు’ జారీ చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షలో పన్ను వసూళ్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఐల వారీగా ప్రత్యేక య
NDL: ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీని బుధవారం మంత్రి బీసీ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇంతమంది నిర్వాసితులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు. సొంతిళ్లు, స్
GNTR: తెనాలి రైల్వే స్టేషన్లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రేపల్లె మండలం నల్లూరివారిపాలెంకు చెందిన యలవర్తి సుబ్బారావు (70) రెండో నంబర్ ప్లాట్ఫాం వద్ద టిఫిన్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోల