PLD: రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలో నంబర్–1గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక టూరిజం పాలసీని ప్రకటించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లా
SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్నబోనాలలో మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించడం విమర్శలకు దారితీసింది. అదే వార్డుకు చెందిన రేగుల యాదగిరి మృతిచెందగా, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం పలు సార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో ముగ్గురు బాధితులు 90 శాతం గాయాలతో చికిత్స పొందుతున్న
అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే అఖిల్ డబ్బింగ్ పనులు మొదలుప
WGL: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు అప్పగించగా, సోషల్ మీడియాలో కాంట్రాక్ట్ ఉద్యో
కృష్ణా: మచిలీపట్నం బలరాంపేటకు చెందిన ఆలగుంట్ల అభి (22) అనే యువకుడు ఇంటి వద్ద నుంచి చనిపోతాను అని చెప్పి బయటకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్పేట పోలీసుల సమాచారంతో గుడివాడ రైల్వే పోలీస్ స
BDK: చుంచుపల్లి ప్రశాంతినగర్లో చోటుచేసుకున్న భూవివాదంపై విచారణకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పులిచెర్ల ఆదిత్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ ప్రతాప్ తెలిపారు. విచారణ సమయంలో పోలీసులపై తిరగబడి, అనుచితంగా ప్రవర
T20 WC సెమీస్లో ఓటమి చెప్ప దెబ్బలా అనిపిస్తోందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్పై తమ ఆట నిరుత్సాహపరిచిందని, మళ్లీ బలంగా తిరిగొస్తామని చెప్పాడు. కాగా ఈ టోర్నీ గ్రూప్, సూపర్-8 దశ నుంచి వరుస విజయాలతో అజేయంగా సెమీస
TPT: ఏర్పేడు వద్ద ఉన్న IIT తిరుపతిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్ట్ మేనేజర్-01 ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/Project_
WGL: రాజ్యసభ సీటుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు నేడు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడ