టీ20 ప్రపంచకప్లో మరికాసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు మొదలుకానుంది. ఇప్పటివరకు T20 WCలో వీరిద్దరి మధ్య జరిగిన 5 మ్యాచ్ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం కివీస్దే పైచేయిగా ఉంది. మరి ఈసారి ఆ
దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ సినిమాకే మేజర్ హైలైట్గా నిలుస్తున్న
HYD: ఆరంఘర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్తో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో నిందితులపై క్రైమ్ నం.236/2026 కింద ఎన్టీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. డ్ర
W.G: ప్రభుత్వ ఇళ్లా, ఉద్యాన వనాలా? అని టిడ్కో ఇళ్ళు సమస్యలకు నిలయాలుగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వీ.గోపాలన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జిల్లా ప్రజా చైతన్య పాదయాత్ర 7వ రోజు ఉత్సాహపూరితంగా తాడేపల్లిగూడెం మండలంలో ఉత్సాసాగింది. ఈ క
WNP: రంగాపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీరంగనాథ స్వామి రథోత్సవం వైభవంగా కొనసాగుతోంది. దీంతో చుట్టూ జనసంద్రంతో శ్రీ రంగనాథ స్వామి రథో
TG: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్లలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరణించిన వారిని పోలీసులు దావీద్, వంశీలుగా గుర్తించారు. బాధితులు అనంతగ
GDWL: గద్వాల పట్టణంలోని 10వ వార్డు అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ ఆలియా బేగం బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె.. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది స
SDPT: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు నంగునూరు మండలం, ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామ రైతులు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోర
KMM: మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్ను సందర్శించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల
వెస్టిండీస్పై ఆడిన ఇన్నింగ్స్తో సంజూ శాంసన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన దినేష్ కార్తీక్.. సంజూకు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదన్నాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్లకు ఏమాత్రం తగ్గకుండా సంజూకు అభిమానులున్నారని