MDK: నిజాంపేట మండల నూతన విద్యాధికారిగా (MEO) బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం PRTU-TS సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పదవ తరగతి పరీక్షల్లో మండలం ఉత్తమ ఫలితాలు సా
తూ.గో: దేవరపల్లి మండలం పల్లంట్ల బీసీ కాలనీలో కొత్తగా వేసిన సీసీ రోడ్లను డ్రైనేజీల కోసం ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణాళిక లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అధిక
BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. భూపాలపల్లి 25వ వార్డు సింగరేణి పాఠశాలను ఛైర్మన్ సందర్శించి పాఠశాలలో సమస్యలను అడిగి
MLG: పప్కపురంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, నేతలు శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధికి ప్రజల సహకరించాలని వారి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జి
నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్లో కని
PPM: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచిత విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పీ.రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కా
సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో బుధవారం మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రారంభించే ఆదరణ 3.0లో వడ్డెరలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. మత్స్యకారుల
NLG: శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం ఇవాళ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మెన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స
HYD: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కుషాయిగూడ డివిజన్ శివసాయి నగర్లో రూ. 4 కోట్ల 55 లక్షలతో జరుగుతున్న బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించా