ELR: జీలుగుమిల్లి మండలం పరిధిలోని రాచన్నగూడెం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో సోమవారం రాత్రి దుండగులు తాళాలు బద్దలు కొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజలకు వెళ్లిన అర్చకులు ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేస
SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మాధవి పదవిని రద్దు చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విప్ ధిక్కరించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసినందుకు మాధవి ప
KNR: సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో మంగళవారం మద్యం మత్తులో ఉన్న తండ్రి తన కొడుకుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రిటైర్డ్ ఉద్యోగి పెరుగు రవీందర్, మద్యానికి బానిసై ఇంటి వద్ద తిరుగుతున్నాడని, తన కొడుకు పెరుగు నరేష్ను ఇంటి
T20 WC సెమీస్లో ఇవాళ సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇరుజట్లూ నాకౌట్స్లో తలపడటం ఇదే తొలిసారి కాగా.. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఢీకొన్న 5 సందర్భాల్లోనూ సఫారీలదే విజయం. ఓవరాల్గానూ T20ల్లో కివీస్పై 7-12తో ఆ జట్టుదే పైచేయి. పై
WGL: హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సెన్సస్–2027 రాష్ట్ర స్థాయి గృహ జాబితా & గృహ గణన తొలి దశ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సమావేశంలో గృహ జాబితా
కృష్ణా: భర్తను కోల్పోయిన జ్ఞాపకాల భారం చివరకు ప్రాణాంతకంగా మారిన విషాద ఘటనగా పోరంకి నారాయణపురం కాలనీలో వెలుగుచూసింది. ఐదేళ్ల క్రితం జాస్తి శ్రీదేవి భర్త మృతి తర్వాత ఆమె తీవ్ర మనోవేదనతో జీవించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. మంగళవారం ఇంట్లోన
ములుగు జిల్లాలో వివాహిత ఆత్మహత్యకు కారణమైన కేసులో ఇద్దరు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి చంద్రకళ తుది తీర్పు ప్రకటించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపిన వివరా
SKLM: నరసన్నపేట పరిధిలో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పాలకొండ పేటలో నలుగురిని పట్టుకుని రూ.4,500 నగదు స్వాధీనం చేసుకోగా.. ఉర్లాం తోటల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.25,500 నగదు స్వాధీనం చేసుకుని, 10 మందిపై కేసులు నమోదు చేసి,
SRD: కంగ్టి మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు ( గ్రామ పాలకవర్గ ) సభ్యులకు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ సత్తయ్య, ఎంపీఓ లక్ష్మణ్ తెలిపారు. కావున మండల మొత్తం 280 మందికి గాను 94 మంది వార్డు సభ
SDPT: 2026-27 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యార