KNR: కెనాల్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన రామడుగు మండలంలో జరిగింది. దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వరాల రాకేష్ (24) బుధవారం మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కొక్కెర కుంట శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో కొంతమంది స్నేహితులతో కల
SKLM: పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, కేసులు దర్యాప్తు, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసులుకు ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హిస్టరీ షీటర్ల కదలికలపై నిర
కోనసీమ: అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి అబ్బిరెడ్డి వారి వీధి లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పాక పూర్తిగా దగ్ధమైంది. గుబ్బల సత్యవతి అనే మహిళ నిర్వహిస్తున్న తాటాకు పాక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ద
KDP: ఖాజీపేట మండలంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు మండల విద్యుత్ ఇంజినీర్ నాగరాజు బుధవారం తెలిపారు. గురువారం ముత్తులూరుపాడులో ఉదయం 9 గంటలకు, బుడ్డాయిపల్లెకు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సిబ్బం
కర్నూలు మెడికల్ కాలేజీలో గురువారం 2020 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. కె.చిట్టిన నరసమ్మ తెలిపారు. కళాశాలలో ఇది 63వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు. అరోకా 26 పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాని
కృష్ణా: పెనమలూరులో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్ నవీన్తో కలిసి పెనమలూరులోన
కృష్ణా: పెనమలూరులో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్ నవీన్తో కలిసి పెనమలూరులోన
KDP: రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. భవిష్యత్తులో చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన
ATP: మున్సిపాలిటీకి బకాయిలు పడ్డ ఇంటి, కుళాయి పన్నులను చెల్లించని వారి ఇళ్లకు సంబంధించిన కుళాయి కనెక్షన్లను బుధవారం సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా, ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకు
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాల విద్యార్థిపై గత నెలలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బుధవారం అధికారులు న్యాయ విచారణను వేగవంతం చేశారు. నివేదికలో నేరం రుజువైతే పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వ