ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా దేశాల్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం శంషాబాద్ ఎయిర్పోర్టుపై పడింది. పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన 22 విమానాలు, అక్కడి నుంచి రావాల్సిన మరో 22 విమానాలు రద్దయ్యాయి.
➠ తిథి: బహుళ పాడ్యమి సా.4:33 వరకు తదుపరి విదియ ➠ నక్షత్రం: పుబ్బ ఉ.7:37 వరకు, తదుపరి ఉత్తర ➠ శుభ సమయాలు: ఉ.6:17-8:14, ఉ.9:13-10:12, మ.12:33-మ.2:59, సా.4:39-5:02 వరకు ➠ రాహుకాలం: మ.12-1:30 వరకు ➠ యమగండం: ఉ.7:30-9 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.11:46-మ.12:32 వరకు ➠ వర్జ్యం: మ.3:00-సా.4:38 ➠ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘కుబేర’ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రెండు కథలను సిద్ధం చేస్తున్నాడట. అందులో ఒకటి ‘హ్యాపీడేస్ 2’ అని సమాచారం. ఇప్పటికే ఈ కథ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కథత
TG: హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ దగ్గర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నా
యూపీ గోరఖ్పుర్కు చెందిన హృతిక్ పంజాబ్ యూనివర్సిటీలో మనిషి వెంట్రుకలతో ఎరువు తయారు చేశారు. హెయిర్ సెలూన్ల నుంచి వెంట్రుకలను పోగుచేసి వాటిని ఎంజైమ్లను జోడించి ఎరువును తయారు చేసినట్లు చెప్పారు. వెంట్రుకల్లో నత్రజని, ప్రొటీన్, అమైనో ఆమ
CTR: కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటకు చెందిన 50 కుటుంబాలు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీని వీడిన వారికి MLC పసుపు కండువాతో స్వాగతం పలికారు. కొత్తపేట నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్ప
విజయ్ సేతుపతి హీరోగా, సంజయ్ దత్ విలన్గా ఒక క్రేజీ కాంబినేషన్ తెరకెక్కబోతున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక కథానాయికగా శ్రద్ధా కపూర్ను దాదాపు
KRNL: పెద్దకడబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్నకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది. మెజిస్ట్రేట్ సుభాష్ ఈ మేరకు తీర్పు వెల్లడించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్ర
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని స్వామి రావులపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి
AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. నవీన్కుమార్(11), సాయి(16), వెంకటజోసఫ్(16)గా గుర్తించారు. హోలీ ఆడి, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వె