ప్రకాశం: ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలలో ఎల్. ఎల్. బి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 10 వ తేదీ వరకు జరుగుతాయని యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ సోమశేఖర్ తెలిపారు. కాన్స్టిట్
CTR: పలమనేరు నుంచి మహదేవ మంగళం మార్గంలో లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో సబ్ డివిజన్ అధికారి సురేష్ తెలిపారు. పలమనేరు, బైరెడ్డిపల్లి, కుప్పం మండలాల పరిధిలో ఈరోజు నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి
HYD: మెట్రో ఫేజ్-1ను L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31 నాటికి ఈప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ డెడ్ లైన్ విధించారు. సుమారు రూ. 15,000 కోట్ల భారీ డీల్ కోసం ప్రభుత్వం IRFC ద్వారా తక్కువ వడ్డీకి అప్పు పొందేందుకు
SDPT: అమాయక వృద్ధ మహిళలను నమ్మించి నగదుతో పాటు 8 తులాల బంగారం కాజేసిన ఇద్దరు నిందితులను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లు కట్టుకుంటామని నమ్మించి బాధితుల వద్ద నుంచి బంగారం తీసుకుని, వాటిని విక్రయించినట్లు ఇన్స్పెక్టర్ ఉపేందర్
SRCL: మహిళల ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన అపరల్ పార్కులో పని చేస్తున్న ఓ వివాహితను అందులోనే సూపర్ వైజర్గా పనిచేస్తున్న యువకుడు మాయమాటలు చెప్పి నమ్మించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడ జీతంతక్కువ వస్తుందని, బెంగళూరులో ఎక్కువ ఇప్పిస్తాన
MDK: తూప్రాన్ గాంధీ నగర్లో బుధవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్ నిర్వహించారు. తూప్రాన్ ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆన్లైన్ భద్రత, సైబర్ ముప్పులు, సైబర్ మోసాలు, పాస్ వర్డ్ భద్రత, సోషల్ మీడియ
MHBD: ఇనుగుర్తి మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కరుణాకర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల క
NGKL: ఊర్కొండ మండలంలోని పలు గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి MGNREGS కింద రూ.80.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రోడ్ల సమస్యకు ఈ నిధులతో పరిష్కారం లభించనుంది. నిధుల మంజూరుకు కృ
కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి బుధవారం సాయంత్రం రామారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల ఫైళ్లను పరిశీలించారు. విచారణను వేగవంతం చేయాలని SI రాజశేఖర్ను ఆదేశించారు. స్టేషన్కు వచ్చ
NDL: మహానంది మండలం గాజులపల్లె సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాధవరెడ్డి (54) అనే రైతు మృతి చెందాడు. గోపవరానికి చెందిన అతడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు నంద్యాల ప్